Tuesday, August 6, 2019

భారతీయ జనతా పార్టీకి తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుని ప్రార్ధిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తోంది


భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు... కేంద్రమంత్రిగాను,ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు.

విదేశాంగ మంత్రిగా ఎనలేని కీర్తి గడించి ప్రపంచం అంతా సుపరిచితురాలయ్యారు.
నేడు సుష్మాస్వరాజ్ తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ మరణ వార్త విని దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది.

ఆమె మరణం ఆమె కుటుంబానికి,భారతీయ జనతా పార్టీకి తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుని ప్రార్ధిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తోంది


- Andhra Pradesh unit of Bharatiya Janata Party (BJP)

No comments:

Post a Comment